ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

Posted On: 18 JUN 2025 2:55PM by PIB Hyderabad

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుభారత్బ్రిటన్‌ల సంబంధాలు దృఢతరంగా మారుతున్నాయనీవ్యాపారవాణిజ్య రంగాల్లో మన రెండు దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు

ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:

‘‘ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్‌తో ఒక విశేష సంభాషణ... భారత్బ్రిటన్‌ల సంబంధాలు దృఢతరం అవుతున్నాయిమరి వ్యాపారవాణిజ్య రంగాల్లో మన ఉభయ దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోందిఈ అపురూప మైత్రికి మరింత గాఢతను జోడించడానికి మనం కలిసికట్టుగా మన కృషిని కొనసాగిద్దాం. @Keir_Starmer’’

 

**‌*


(Release ID: 2137278)