ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధానమంత్రి మాటామంతీ
Posted On:
18 JUN 2025 2:51PM by PIB Hyderabad
ఈ నెల 17న కెనడాలోని కననాస్కిస్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
ఎక్స్లో ఆయన రాసిన ఒక సందేశంలో:
‘‘జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాని కలవడం ఆనందాన్ని ఇస్తోంది. @CyrilRamaphosa’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2137232)
Read this release in:
Odia
,
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam