ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి అభినందన

प्रविष्टि तिथि: 17 MAY 2025 9:10AM by PIB Hyderabad

దోహా డైమండ్ లీగ్ 2025 లో 90 మీటర్ల మార్కును అధిగమించివ్యక్తిగత అత్యుత్తమ త్రో సాధించినందుకు నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. "ఇది చోప్రా అలుపెరగని అంకితభావంక్రమశిక్షణఅభిరుచి ఫలితంఅని శ్రీ మోదీ అన్నారు.

‘‘అద్భుతమైన విన్యాసందోహా డైమండ్ లీగ్ 2025 లో 90 మీటర్ల మార్కును అధిగమించి తన వ్యక్తిగత ఉత్తమ త్రో సాధించినందుకు నీరజ్ చోప్రాకు హృదయపూర్వక అభినందనలుఇది చోప్రా అలుపెరగని అంకితభావంక్రమశిక్షణఅభిరుచి ఫలితంఇందుకు భారతదేశం ఎంతగానో గర్విస్తోంది’’ అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2129417) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada