ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
Posted On:
10 MAY 2025 2:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“ప్రధానమంత్రి @narendramodi అధ్యక్షతన 7, లోక కల్యాణ్ మార్గ్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారిలో రక్షణ శాఖ మంత్రి @rajnathsingh, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు ఉన్నారు.”
***
MJPS/ST
(Release ID: 2128070)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam