ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

प्रविष्टि तिथि: 09 MAY 2025 2:27PM by PIB Hyderabad

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

భారత దేశ సాహిత్యసంస్కృతీపరమైన ఆత్మను తీర్చిదిద్దిన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సదా స్మరించుకుంటామని శ్రీ మోదీ అన్నారుఆయన రచనలు మానవత్వానికి ప్రాధాన్యమిచ్చాయనిఅదే సమయంలో ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తిని రగిలిస్తాయని శ్రీ మోదీ తెలిపారు.

ఎక్స్‌ లో ప్రధాని చేసిన పోస్టు:

 ‘‘గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులుభారతీయ సాహిత్యంసంస్కృతుల ఆత్మను తీర్చిదిద్దిన ఆయన ఎప్పటికీ గుర్తుంటారుఆయన రచనలు మానవత్వానికి ప్రాధాన్యమిచ్చాయిఅదే సమయంలో ప్రజల్లో జాతీయవాద స్ఫూర్తిని రగిలిస్తాయిశాంతి నికేతన్‌ను ఆయన ఎలా తీర్చిదిద్దారో పరిశీలిస్తే.. విద్యఅభ్యాసం విషయంలో ఆయన చేసిన కృషి సైతం స్ఫూర్తిదాయకం’’.

 

***


(रिलीज़ आईडी: 2127904) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam