ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి
Posted On:
15 APR 2025 9:37AM by PIB Hyderabad
ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి నిన్న యమునానగర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారు. యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె కృషిని ప్రధాని ప్రశంసించారు.
ఎక్స్లో శ్రీ మోదీ రాసిన పోస్టు:
‘‘ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ అథ్లెట్ కరణం మల్లీశ్వరిని నిన్న కలుసుకున్నాను. క్రీడాకారిణిగా ఆమె సాధించిన విజయానికి భారత్ గర్వపడుతోంది. యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయం.’’
(Release ID: 2122001)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam