ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దుబాయ్ యువరాజుతో ప్రధానమంత్రి భేటీ


• బలమైన భారత్-యూఏఈ సంబంధాలపై నిబద్ధత: ప్రధాని పునరుద్ఘాటన

Posted On: 08 APR 2025 4:07PM by PIB Hyderabad

దుబాయ్ యువరాజు ౌరవనీయ షేక్‌ హందాన్ బిన్‌ మొహమ్మద్‌ బిన్ రషీద్ అల్‌ మక్తూమ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో సమావేశమయ్యారుభారత్-యూఏఈ సంబంధాల బలోపేతానికి నిబద్ధతతో ఉన్నట్లు శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారుభారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో దుబాయ్ కీలక పాత్రను పోషించిందని ఆయన అన్నారు.
‘‘
ఎక్స్‌’’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘
దుబాయ్ యువరాజు శ్రీ షేక్‌ హందాన్ బిన్‌ మొహమ్మద్‌ బిన్ రషీద్ అల్‌ మక్తూమ్‌ను కలుసుకొన్నందుకు సంతోషిస్తున్నాను.  భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో దుబాయ్ కీలక పాత్రను పోషించిందిమన మధ్య ఉన్న స్నేహాన్ని ఈ ప్రత్యేక పర్యటన మరోమారు దృఢపరచడంతోపాటు రాబోయే కాలంలో ఇప్పటికన్నా బలమైన సహకారం నెలకొనడానికి కూడా బాటలు వేస్తోంది.
@HamdanMohammed” 

 

 

***

MJPS/ST


(Release ID: 2120064)