ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రుల్లో దుర్గామాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్ప బలం సిద్ధిస్తాయి: ప్రధాని
Posted On:
03 APR 2025 6:57AM by PIB Hyderabad
నవరాత్రుల్లో దుర్గా మాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్పం లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన భజన గీతాన్ని పంచుకున్నారు.
ఎక్స్ లో ప్రధాని పోస్టు:
‘‘దుర్గామాత ఆశీస్సులు భక్తుల జీవితాల్లో కొత్త శక్తిని, సంకల్ప బలాన్ని తీసుకొస్తాయి. శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన ఈ దేవీ భజన మీలో భక్తి భావాన్ని నింపుతుంది’’
(Release ID: 2118216)
Visitor Counter : 17
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam