ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయ్ రామాయణం ‘రామకియేన్’ మనోహర ప్రదర్శనను చూసిన ప్రధానమంత్రి

Posted On: 03 APR 2025 1:02PM by PIB Hyderabad

భారతదేశానికి, థాయిలాండుకు మధ్య ప్రగాఢమైన సాంస్కృతిక, నాగరికత బంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆయన ఈ రోజు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో థాయి రామాయణం ‘రామకియేన్’ మనోహర ప్రదర్శనను వీక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని:

సాటి లేని సాంస్కృతిక బంధమిది..

మనోహరమైన  థాయ్  రామాయణం ‘రామకియేన్’ ప్రదర్శనను చూశాను. భారతదేశానికి, థాయిలాండుకు మధ్య ఉన్న ఉమ్మడి సాంస్కృతిక, నాగరికత బంధాలను సుందరంగా ప్రతిబింబించిన ఈ ప్రదర్శన చాలా విశిష్ట అనుభూతిని పంచింది

రామాయణం నిజంగానే ఆసియాలోని అనేక ప్రాంతాల్లో హృదయాలను, సంప్రదాయాలను కలుపుతూవస్తోంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

“ความสัมพันธ์ทางวัฒนธรรมที่ไม่เหมือนใคร! ได้ชมการแสดง รามเกียรติ์ ที่น่าหลงใหลซึ่งเป็นประสบการณ์ที่เต็มไปด้วยคุณค่า แสดงให้เห็นถึงความสัมพันธ์ทางวัฒนธรรมและอารยธรรมที่มีร่วมกันระหว่างอินเดียและไทยได้อย่างงดงาม รรามเกียรติ์ยังคงสานสัมพันธ์แห่งจิตวิญญาณและประเพณีในหลายพื้นที่ของเอเชียอย่างต่อเนื่อง”

 

 

***

MJPS/SR


(Release ID: 2118211)