ప్రధాన మంత్రి కార్యాలయం
ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి
Posted On:
17 FEB 2025 8:53PM by PIB Hyderabad
భారత్ కు చేరుకున్న ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు.
ఎక్స్ వేదికపై ప్రధాని పోస్టు చేస్తూ:
“నా సోదరుడు, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళాను. ఆయన భారత పర్యటన విజయవంతమవగలదని ఆకాంక్షిస్తున్నాను. రేపటి సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను @TamimBinHamad” అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2104255)
Visitor Counter : 31
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam