ప్రధాన మంత్రి కార్యాలయం
పుల్వామాలో 2019 ఉగ్ర దాడిని ఎదిరించిన అమర వీరులకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి
Posted On:
14 FEB 2025 8:52AM by PIB Hyderabad
పుల్వామాలో 2019లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఎదిరించిన వీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాని ఎక్స్లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో మనం కోల్పోయిన అమర వీరులకు నేను శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. వీర జవాన్లు చేసిన త్యాగాన్నీ, దేశం పట్ల వారికున్న అచంచలమైన అంకిత భావాన్నీ భావి తరాలు ఎప్పటికీ మర్చిపోవు’’.
***
MJPS/SR
(Release ID: 2103164)
Visitor Counter : 27
Read this release in:
Malayalam
,
Kannada
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil