ప్రధాన మంత్రి కార్యాలయం
తైపూసం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
11 FEB 2025 1:14PM by PIB Hyderabad
తైపూసం పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“మురుగన్ ఆశీస్సుల బలంతో మనందరికీ శక్తి, సంపద, జ్ఞానం సిద్ధించుగాక! ఈ పవిత్ర సందర్భంలో అందరికీ సంతోషం, చక్కని ఆరోగ్యం, విజయం దక్కాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా సందేశమిస్తూ:
“అందరికీ తైపూసం పర్వదిన శుభాకాంక్షలు! మురుగన్ కటాక్షం మనందరికీ శక్తినీ, సౌభాగ్యాన్నీ, జ్ఞానాన్నీ కలిగించుగాక! ఈ సందర్భంగా మీ అందరి సంతోషం, ఆరోగ్యం, విజయం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర దినాన అందరి జీవితాల్లోకి శాంతి సౌభాగ్యాలు నడచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!”
***
MJPS/VJ/SKS
(Release ID: 2101697)
Visitor Counter : 30
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam