ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాత్మాగాంధీ వర్ధంతి... ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 30 JAN 2025 9:06AM by PIB Hyderabad

మహాత్మాగాంధీ వర్ధంతి ఈ రోజుఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారుదేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైన వారందరికీ కూడా శ్రీ మోదీ నివాళులను అర్పించడంతోపాటు వారు చేసిన సేవలనూవారి త్యాగాలనూ గుర్తు చేశారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూఇలా పేర్కొన్నారు:

‘‘పూజ్య బాపూజీకి ఆయన వర్ధంతి సందర్భంగా ఇవే నివాళులుఆయన ఆదర్శాలు అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనకు ప్రేరణనందిస్తున్నాయిమన దేశం కోసం ప్రాణాలను అర్పించడానికైనా వెనుదీయకఅమరులైన వారందరికీ కూడా నేను నివాళులు అర్పిస్తున్నానువారు చేసిన సేవలతోపాటు వారి త్యాగాలను  స్మరించుకొందాం’’.

 **********

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2097547) సందర్శకుల సూచీ సంఖ్య : : 82