ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 21 JAN 2025 8:44AM by PIB Hyderabad

మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో ఇలా పేర్కొన్నారు:

‘‘మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేఘాలయ లోని ప్రాకృతిక శోభ, కష్టపడి పనిచేసే రాష్ట్ర ప్రజల తత్వం వేనోళ్ల ప్రశంసలు పొందుతున్నాయి. భవిష్యత్తులోనూ ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని నేను ప్రార్థిస్తున్నాను.’’

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2094765) आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam