ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ నివాసంలో క్రిస్మస్ వేడుకలు: పాలుపంచుకొన్న ప్రధానమంత్రి

Posted On: 19 DEC 2024 9:57PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ నివాసంలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరైప్రముఖ క్రైస్తవ సంస్థల సభ్యులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,  అందులో ఇలా పేర్కొన్నారు:

‘‘కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఇంటిలో క్రిస్మస్ ఉత్సవాన్ని నిర్వహించగా ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను.  క్రైస్తవ సముదాయానికి చెందిన ప్రముఖ సభ్యులతో మాట్లాడాను.

@GeorgekurianBjp”

 

 

***

MJPS/SR


(Release ID: 2089535) Visitor Counter : 28