ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో విజయ దశమి వేడుకలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2024 7:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో విజయ దశమి కార్యక్రమంలో పాల్గొన్నారు.
'ఢిల్లీలో విజయ దశమి కార్యక్రమంలో పాల్గొన్నాను. మన రాజధాని అద్భుతమైన రామ్ లీలా సంప్రదాయాలకు ప్రసిద్ధి గాంచింది. ఇవి విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల ఉత్సాహభరితమైన వేడుకలు”
అని ప్రధాన మంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
***
MJPS/RT
(రిలీజ్ ఐడి: 2064523)
సందర్శకుల సూచీ సంఖ్య : : 108
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam