ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

Posted On: 12 OCT 2024 8:25AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. రాజమాత విజయరాజే సింధియా జీవితాంతం అంకితభావంతో దేశ సేవ చేశారని మోదీ కొనియాడారు.


సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.

“జీవితాంతం భరతమాత సేవకే అంకితమైన రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను.”

 

 

***

MJPS/SR



(Release ID: 2064321) Visitor Counter : 31