ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి ఆరో రోజు- కాత్యాయనీ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 OCT 2024 9:07AM by PIB Hyderabad
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజున కాత్యాయనీ అమ్మవారిని ప్రధానమంత్రి అర్చించారు.
నవరాత్రి పర్వదినాల్లో ‘షష్ఠి’ రోజున కాత్యాయనీ అమ్మవారికి ప్రత్యేక వందనాలు! అమ్మ ఆశీర్వాదాల ద్వారా భక్తులకు శక్తి, సమర్థత, ధైర్యం సంప్రాప్తించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి తమ ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.
***
MJPS/TS
(रिलीज़ आईडी: 2063118)
आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam