ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి నాలుగో రోజున కూష్మాండ దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 OCT 2024 8:40AM by PIB Hyderabad

నవరాత్రి నాలుగోరోజున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూష్మాండ దేవిని ప్రార్థించారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’లో ఇలా పోస్ట్ చేశారు:

“నవరాత్రి ఉత్సవాల నాలుగో రోజున కూష్మాండ దేవి చరణాలకు నమస్కరిస్తున్నాను. అమ్మ దయతో అందరికీ సంపూర్ణ ఆయురోరాగ్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2062656) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali-TR , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam