ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

నవరాత్రి నాలుగో రోజున కూష్మాండ దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి

Posted On: 06 OCT 2024 8:40AM by PIB Hyderabad

నవరాత్రి నాలుగోరోజున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూష్మాండ దేవిని ప్రార్థించారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’లో ఇలా పోస్ట్ చేశారు:

“నవరాత్రి ఉత్సవాల నాలుగో రోజున కూష్మాండ దేవి చరణాలకు నమస్కరిస్తున్నాను. అమ్మ దయతో అందరికీ సంపూర్ణ ఆయురోరాగ్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

 

 

***

MJPS/TS



(Release ID: 2062656) Visitor Counter : 5