ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సాధువులతో ప్రధాన మంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2024 5:47PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువుల‌తో భేటీ అయ్యారుసమాజానికి సేవ చేసేందుకు వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులను కలిశానుసమాజానికి సేవ చేయడానికి వారు చేస్తున్న కృషిని అభినందించాను.”

 

 

***

 

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2062519) సందర్శకుల సూచీ సంఖ్య : : 72