ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
02 OCT 2024 9:00AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఈ విధంగా పేర్కొన్నారు.
“ బాపూజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి తరఫున ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సత్యం, సామరస్యం, సమానత్వం ఆధారంగా సాగిన ఆయన జీవితం, ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.”
*****
MJPS/SR/SKS
(Release ID: 2060980)
Visitor Counter : 14
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam