ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 OCT 2024 9:00AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఈ విధంగా పేర్కొన్నారు.

“ బాపూజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి తరఫున ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సత్యం, సామరస్యం, సమానత్వం ఆధారంగా సాగిన ఆయన జీవితం, ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.”

*****

MJPS/SR/SKS



(Release ID: 2060980) Visitor Counter : 14