ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

Posted On: 16 SEP 2024 2:42PM by PIB Hyderabad

 అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రారంభించారుఆయన తన రైలు ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఇలా తెలియజేశారు:

‘‘అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రారంభించాను. ఈ రోజే ఏర్పాటైన మరో కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి చురుకైన యువతో కలసి వెళ్తున్నాను’’ అని రాశారు.



(Release ID: 2055494) Visitor Counter : 27