ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన


క్రీడాకారిణి సిమ్రన్ శర్మ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

प्रविष्टि तिथि: 08 SEP 2024 8:31AM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 200 మీటర్ల టి12 పరుగు పోటీలో కాంస్య పతకాన్ని క్రీడాకారిణి సిమ్రన్ శర్మ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు అభినందనలు తెలిపారు. 

 

ప్రధానమంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఇలా పోస్ట్ చేశారు:

 

“పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో మహిళల 200 మీటర్ల టి12 పరుగు పోటీలో కాంస్య పతకాన్ని సిమ్రన్ శర్మ గెలిచిన సందర్భంగా ఆమెకు అభినందనలు. ఆమె గెలుపు అనేక మందికి స్ఫూర్తిని అందిస్తుంది. ఆమె నైపుణ్యం, విజయ సాధన గుర్తుంచుకోదగ్గవి.

 

జయ జయ భారత్ (#Cheer4Bharat)”


(रिलीज़ आईडी: 2053012) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam