ప్రధాన మంత్రి కార్యాలయం
పిల్లలపై మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్: సందర్శించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 AUG 2024 3:24PM by PIB Hyderabad
ఉక్రెయిన్లో అమరులైన బాలల స్మృతికి కీవ్ నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన (మార్టయిరాలజిస్ట్ ఎక్స్ పొజిషన్)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఉన్నారు.
యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన చిన్నారుల స్మృతి కోసం ఏర్పాటు చేసిన మార్మిక ప్రదర్శన ప్రధానమంత్రి హృదయాన్ని కదిలించింది. ఆ చిన్నారుల అకాల మరణంపై సానుభూతిని వ్యక్తం చేస్తూ, గౌరవార్థం అక్కడ ఒక ఆటబొమ్మను ఉంచి నివాళి అర్పించారు.
(रिलीज़ आईडी: 2048392)
आगंतुक पटल : 77
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam