ప్రధాన మంత్రి కార్యాలయం
రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 AUG 2024 11:21AM by PIB Hyderabad
రైతుల సంక్షేమం దిశలో కృషి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
రైతులతో సమావేశం కావడం తనకు ఒక మరపురాని అనుభవం అంటూ శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో:
‘‘రైతుల సంక్షేమం కోసం కృషి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశలోనే అన్నదాతలతో నేను సమావేశమైనప్పటి అనుభవం స్మరణీయమైందిగా నిలి చిపోయింది’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR/RT
(రిలీజ్ ఐడి: 2044468)
సందర్శకుల సూచీ సంఖ్య : : 102
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam