ప్రధాన మంత్రి కార్యాలయం
తొలిసారి కేంద్ర సహాయ మంత్రులుగా నియమితులైన వారితో ప్రధానమంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
28 JUN 2024 10:46PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలిలో తొలిసారి సహాయ మంత్రులుగా నియమితులైన వారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
దీనిపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:
"కేంద్ర మంత్రిమండలిలో తొలిసారి సహాయ మంత్రులుగా నియమితులైన వారితో సమావేశమయ్యాను. ఇప్పుడిప్పుడే పదవీ బాధ్యతలలో కుదురుకుంటున్న వారి అనుభవాలను, అభిప్రాయాలను ఈ సందర్భంగా తెలుసుకున్నాను. అలాగే క్షేత్రస్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేసే మార్గాలపై వారితో చర్చించాను" అని ప్రధానమంత్రి వెల్లడించారు.
(रिलीज़ आईडी: 2029469)
आगंतुक पटल : 133
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam