ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్ సభ కు స్పీకరు గా శ్రీ ఓం బిర్ లా ఎన్నికైన సందర్భం లో ఆయనకు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 JUN 2024 2:35PM by PIB Hyderabad
లోక్ సభ కు స్పీకర్ గా శ్రీ ఓం బిర్ లా ను రెండో సారి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. క్రొత్త గా ఎన్నికైన స్పీకర్ యొక్క అంతర్ దృష్టి మరియు అనుభవం సభ ఎంతగానో లాభం చేకూరుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో -
‘‘నేను లోక్ సభ కు స్పీకర్ గా శ్రీ ఓం బిర్ లా గారు రెండో సారి ఎన్నిక అయిన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలియ జేస్తున్నాను. ఆయన యొక్క ఆలోచనలు మరియు అనుభవం ల వల్ల సభ ఎంతో లాభ పడుతుంది. రాబోయే పదవీ కాలాని కి గాను ఆయన కు ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SR
(రిలీజ్ ఐడి: 2028922)
సందర్శకుల సూచీ సంఖ్య : : 153
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam