ప్రధాన మంత్రి కార్యాలయం

బిహార్ లో నాలందాయొక్క శిథిలాల ను చూసిన ప్రధాన మంత్రి

Posted On: 19 JUN 2024 1:39PM by PIB Hyderabad

బిహార్ లో గల నాలందా యొక్క శిథిలాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. సిసలు నాలందా విశ్వవిద్యాలయం ప్రపంచం లో మొట్టమొదటగా ఏర్పాటైన ఆశ్రమ వసతి తో కూడిన విశ్వవిద్యాలయాల లో ఒక విశ్వవిద్యాలయం గా లెక్క కు వచ్చింది. నాలందా యొక్క శిథిలాల ను 2016 వ సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి యొక్క వారసత్వ స్థలం (యుఎన్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించడమైంది.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

నాలందా లో తవ్వకాల లో వెలికివచ్చినటువంటి అవశేషాల లో కలియదిరగడం విలక్షణమైంది. ప్రాచీన జగత్తు లో చదువుకోవడానికి అతి గొప్పవి అయినటువంటి పీఠాల లో ఒక పీఠాన్ని వీక్షించే అవకాశం లభించింది. విద్వాంసుల భూతకాలం లోకి తొంగి చూసే భాగ్యాన్ని ఈ స్థలం ప్రసాదిస్తున్నది. ఇది ఒకప్పుడు పుష్పించి ఫలాల ను అందించినటువంటిది. నాలందా సృజించిన మేధోపరమైన భావన మన దేశం లో నిరంతరం గా తొణికిసలాడుతూ ఉన్నది. అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS



(Release ID: 2026619) Visitor Counter : 54