ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజలకు ఈద్-ఉల్ –అజ్ హా శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 JUN 2024 10:05AM by PIB Hyderabad
ఈద్-ఉల్ –అజ్ హా సందర్బం లో ప్రజలకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘ఈద్-ఉల్ –అజ్ హా నాడు ఇవే శుభాకాంక్షలు. ఈ విశిష్ట సందర్భం మన సమాజం లో సద్భావన మరియు సమైక్యత ల బంధాల ను పటిష్ట పరచు గాక. అందరు సంతోషం గా, ఆరోగ్యవంతులు గా ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 2025874)
సందర్శకుల సూచీ సంఖ్య : : 93
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam