ప్రధాన మంత్రి కార్యాలయం
శంకరాచార్య కొండ యొక్క దృశ్యాన్ని తిలకించిన ప్రధాన మంత్రి
Posted On:
07 MAR 2024 3:24PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము – కశ్మీరు ను తాను సందర్శించిన క్రమం లో ఘనమైనటువంటి శంకరాచార్య కొండ తాలూకు దృశ్యాన్ని దూరం నుండి చూసి, ఆ కొండ కు ప్రణామాన్ని ఆచరించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘కొద్ది సేపటి క్రితం శ్రీనగర్ కు చేరుకొని, గొప్పదైన శంకరాచార్య కొండ ను దూరం నుండి చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 2012252)
Visitor Counter : 106
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam