ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో జరిగిన పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 MAR 2024 11:41AM by PIB Hyderabad

తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -

 

‘‘భారతదేశం లో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సు ను మరియు సమృద్ధి ని అనుగ్రహించవలసిందంటూ సికందరాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో అమ్మవారుల ను ప్రార్థించాను.’’ అని తెలిపారు.

 

 


(रिलीज़ आईडी: 2011532) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam