ప్రధాన మంత్రి కార్యాలయం

తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో జరిగిన పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 05 MAR 2024 11:41AM by PIB Hyderabad

తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -

 

‘‘భారతదేశం లో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సు ను మరియు సమృద్ధి ని అనుగ్రహించవలసిందంటూ సికందరాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో అమ్మవారుల ను ప్రార్థించాను.’’ అని తెలిపారు.

 

 



(Release ID: 2011532) Visitor Counter : 68