ప్రధాన మంత్రి కార్యాలయం
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి వైజయంతిమాల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 MAR 2024 10:14PM by PIB Hyderabad
పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ నటి వైజయంతిమాల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారతదేశం లో చలనచిత్ర జగతి కి ఆమె అందించినటువంటి మార్గదర్శకప్రాయమైన తోడ్పాటు కు గాను ఆమె ను దేశ వ్యాప్తం గా అభిమానించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యంలో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘వైజయంతిమాల గారి తో చెన్నై లో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది. ఆమె కు ఇటీవలే పద్మభూషణ్ సమ్మానాన్ని ప్రకటించడమైంది. భారతదేశం లో చలనచిత్ర జగతి కి ఆమె అందించినటువంటి మార్గదర్శకప్రాయమైన తోడ్పాటు కు గాను ఆమె ను దేశ వ్యాప్తం గా అభిమానించడం జరుగుతోంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2011511)
आगंतुक पटल : 141
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam