ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం, ఓమాన్ల సంగీత ప్రధానమైన ప్రదర్శన ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 30 JAN 2024 10:17PM by PIB Hyderabad

ఓమాన్ లో భారతదేశం రాయబార కార్యాలయం లోని ఎంబసీ రిసెప్శన్ లో భారతదేశం,ఓమాన్ లు సుంయక్తం గా ప్రదర్శించిన గణతంత్ర దిన సంబంధి సంగీత ప్రధాన ప్రదర్శన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘చాలా సృజనాత్మకం గా ఉంది. ఈ ప్రయాస లో పాలుపంచుకొన్న వ్యక్తులు అందరిని నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 2000822) Visitor Counter : 106