ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రభు శ్రీరామునిపై పశ్చిమ బెంగాల్ ప్రజలకు భక్తి ప్రపత్తులు అపారం: ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 20 JAN 2024 9:25AM by PIB Hyderabad

   శ్రీరామ ప్రభువుపై పశ్చిమ బెంగాల్ ప్రజలకు అపార భక్తి ప్రపత్తులున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీరామ ప్రభువును కీర్తిస్తూ పాయల్ కర్ ఆలపించిన విశిష్ట భక్తి గీతం ‘మోన్ జోపో నామ్’ను ఆయన ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

“పశ్చిమ బెంగాల్ ప్రజలకు శ్రీరాము ప్రభువుపై అపార భక్తిప్రపత్తులున్నాయి. నజ్రుల్ గీతి రాసిన ‘మోనో జోపో నామ్‘ గీతం#ShriRamBhajan పాయల్ కర్ స్వరంలో ఎంత శ్రావ్యంగా ఉందో వినండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*********

DS/ST



(Release ID: 1998164) Visitor Counter : 99