ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్థిక వృద్ధి, సంస్కరణలకు సంబంధించిన భిన్న కోణాలను పరస్పరం పంచుకునేందుకు, భారత అభివృద్ధి యానాన్ని పటిష్ఠం చేసేందుకు చక్కని వేదిక వైబ్రెంట్ గుజరాత్ : పిఎం

Posted On: 10 JAN 2024 6:15PM by PIB Hyderabad

వైబ్రెంట్  గుజరాత్   శిఖరాగ్ర  సదస్సుకు  సంబంధించిన  విషయాలను  ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర  మోదీ పంచుకున్నారు.  

పిఎం  తన  ఎక్స్   పోస్ట్  లో  ఇలా  రాశారు

“వైబ్రెంట్  గుజరాత్   శిఖరాగ్ర  సదస్సుకు  సంబంధించిన  కొన్ని  ముఖ్యాంశాలు  -  ఆర్థిక  వృద్ధి,  సంస్కరణలకు  సంబంధించిన  భిన్న  కోణాలను  పరస్పరం  పంచుకునేందుకు,  భారత   అభివృద్ధి  యానాన్ని  పటిష్ఠం  చేసేందుకు  అద్భుతమైన   వేదిక ఇది”.



(Release ID: 1995559) Visitor Counter : 84