ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పేరాగేమ్స్ 2022 లో పురుషుల శాట్ పుట్-ఎఫ్46 పోటీ లో శ్రీ రోహిత్ హుడా కంచు పతకాన్ని గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 OCT 2023 11:43AM by PIB Hyderabad
చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పేరా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల శాట్ పుట్ -ఎఫ్46 ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు గాను శ్రీ రోహిత్ హుడా కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పురుషుల శాట్ పుట్ -ఎఫ్46 ఈవెంట్ లో విశిష్టమైన ప్రదర్శన కు మరియు కాంస్య పతకం సాధన కు గాను శ్రీ రోహిత్ హుడా కు అనేకానేక అభినందన లు. రాబోయే కాలం లో సైతం మీ ప్రయాస లు ఫలించాలి అని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1994575)
आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil