ప్రధాన మంత్రి కార్యాలయం
మంత్రముగ్ధం చేసిన అహ్మదాబాద్ పుష్ప ప్రదర్శన: ప్రధానమంత్రి
Posted On:
06 JAN 2024 10:14PM by PIB Hyderabad
అహ్మదాబాద్ నగరంలో నిర్వహించిన ఆకర్షణీయ పుష్ప ప్రదర్శన నవ భారత సుందర ప్రగతి పయనాన్ని కనువిందుగా చూపిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:
"అహ్మదాబాద్ నగరంలో నిర్వహించిన పుష్ప ప్రదర్శన అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ ప్రదర్శన నవ భారత ప్రగతి ప్రయాణాన్ని అత్యంత మనోహరంగా మన కళ్ళముందు నిలిపింది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1993951)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam