ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు

Posted On: 23 DEC 2023 2:29PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఛత్తీస్ గఢ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ అరుణ్ సావ్ మరియు శ్రీ విజయ్ శర్మ లతో కలసి ఈ రోజు న సమావేశమయ్యారు.

‘‘ఛత్తీస్ గఢ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ @vishnudsai ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ @ArunSao3 మరియు శ్రీ @vijayratankwd లతో కలసి ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సమావేశమయ్యారు.’’ ’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో తెలిపింది.

 

***

DS/RT



(Release ID: 1990104) Visitor Counter : 96