ప్రధాన మంత్రి కార్యాలయం
గీత జయంతి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలను తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
23 DEC 2023 8:53PM by PIB Hyderabad
గీత జయంతి ఈ రోజు న కావడం తో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ఆ పవిత్ర ధర్మగ్రంధాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, మానవత్వం యొక్క సారం గీత లోని శ్లోకాల లో ఇమిడి ఉంది అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘గీత యొక్క శ్లోకాల లో మానవత తాలూకు ప్రతి ఒక్క మర్మం నిండి ఉంది. గీత ఎల్లప్పటికీ కర్మ మార్గం లో ముందుకు సాగిపోతూ ఉండడానికి ప్రేరణ ను ఇస్తూ ఉంటుంది. ‘గీత జయంతి’ సందర్భం లో నా కుటుంబం లోని సభ్యులు అందరికి కోటానుకోట్ల శుభాకాంక్షలు. జయ్ శ్రీ కృష్ణ!’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 1990102)
Visitor Counter : 124
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam