ప్రధాన మంత్రి కార్యాలయం

జర్మనీ యొక్క చాన్స్ లర్  శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్  కోవిడ్-19 బారి నుండి త్వరగా పునఃస్వస్థులుఅవ్వాలని కోరుకున్న ప్రధాన మంత్రి

Posted On: 18 DEC 2023 10:39PM by PIB Hyderabad

జర్మనీ యొక్క చాన్స్ లర్ శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోవిడ్-19 బారిన పడ్డ నేపథ్యం లో ఆయన త్వరలోనే పునఃస్వస్థులు అవ్వాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘నా మిత్రుడా శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ , మీరు కోవిడ్-19 బారి నుండి త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలి అని నేను అభిలషిస్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం మరియు సంతోషం ప్రాప్తింప చేయాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1988080) Visitor Counter : 55