ప్రధాన మంత్రి కార్యాలయం

గడచిన తొమ్మిది సంవత్సరాల లో గమనించినటువంటి మార్పుతాలూకు తరంగం ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఆత్మవిశ్వాసాని కి ఒక క్రొత్త గుర్తింపు గాఉంది: ప్రధాన మంత్రి

Posted On: 07 DEC 2023 1:43PM by PIB Hyderabad

గడచిన తొమ్మిది సంవత్సరాల లో చోటు చేసుకొన్నటువంటి మార్పు తాలూకు తరంగాన్ని కేవలం అభివృద్ధి కి నిర్వచనం గానే పరిమితం చేయలేదం, అయితే అది ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఆత్మవిశ్వాసాని కి ఒక క్రొత్త గుర్తింపు గా ఉంది అనే అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.


 

కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేస్తూ -

‘‘భారతదేశం గత తొమ్మిది సంవత్సరాల లో మార్పు యొక్క ఒక ఎటువంటి తరంగాన్ని చూసిందంటే, దానిని కేవలం అభివృద్ధి యొక్క పరిభాష కు పరిమితం చేయలేం అంటూ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా వ్రాసిన ఒక వ్యాసం లో పేర్కొన్నారు. ఇది స్వయం సమృద్ధం గా మారుతున్న భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసాని కి లభించిన ఒక నూతనమైన గుర్తింపు గా ఉన్నది; దీని ప్రతిధ్వని ప్రస్తుతం ప్రపంచం అంతటా వినపడుతోంది.’’ అని తెలిపింది.

 

***

DS/TS



(Release ID: 1983641) Visitor Counter : 65