ప్రధాన మంత్రి కార్యాలయం

దీపావళిని జవానుల తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోని లేప్ చా లో జరుపుకోనున్న ప్రధాన మంత్రి

Posted On: 12 NOV 2023 10:44AM by PIB Hyderabad

దీపావళి ని సైనికుల తో కలసి జరుపుకోవడం కోసమని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లోని లేప్ చా కు చేరుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘దీపావళి ని శూరులైన మన భద్రత దళాల తో జరుపుకోవడం కోసం హిమాచల్ ప్రదేశ్ లోని లేప్ చా కు వచ్చాను.’’ అని తెలిపారు.

*********

Dhiraj Singh/Siddhant Tiwari



(Release ID: 1976571) Visitor Counter : 82