ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తోసమావేశమైన త్రిపుర గవర్నరు

प्रविष्टि तिथि: 03 NOV 2023 2:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర గవర్నరు శ్రీ ఇంద్రసేన రెడ్డి నిన్నటి రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర గవర్నరు శ్రీ ఇంద్రసేన రెడ్డి నిన్నటి రోజు న అంటే 2023 నవంబరు 2వ తేదీ నాడు సమావేశమయ్యారు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/RT


(रिलीज़ आईडी: 1974595) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam