ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన త్రిపుర గవర్నరు

Posted On: 03 NOV 2023 2:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర గవర్నరు శ్రీ ఇంద్రసేన రెడ్డి నిన్నటి రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో త్రిపుర గవర్నరు శ్రీ ఇంద్రసేన రెడ్డి నిన్నటి రోజు న అంటే 2023 నవంబరు 2వ తేదీ నాడు సమావేశమయ్యారు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/RT



(Release ID: 1974595) Visitor Counter : 133