ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ పారా గేమ్స్ పురుషుల 200ఎం టి 35 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ కు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
25 OCT 2023 1:30PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 200ఎం టి 35 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 200ఎం టి 35 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన నారాయణ్ ఠాకూర్ కు అభినందనలు. అతని అసాధారణ వేగం, చెక్కు చెదరని శక్తి జాతికి గౌరవం తెచ్చి పెట్టాయి’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1971903)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada