ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో రజతం గెలిచిన మోను ఘంగాస్కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
26 OCT 2023 9:13PM by PIB Hyderabad
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో రజత పతకం సాధించిన మోను ఘంగాస్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన మోను ఘంగాస్కు హృదయపూర్వక అభినందనలు. అతని తిరుగులేని శక్తి ఈ రజత పతకంతో మరింత ప్రకాశించి దేశం గర్వించేలా చేసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971831)
आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam