ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘డిస్కస్ త్రో ఎఫ్-11’లో రజతం గెలిచిన మోను ఘంగాస్కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 26 OCT 2023 9:13PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘డిస్కస్‌ త్రో ఎఫ్‌-11’లో రజత పతకం సాధించిన మోను ఘంగాస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘డిస్కస్‌ త్రో ఎఫ్‌-11’లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన మోను ఘంగాస్‌కు హృదయపూర్వక అభినందనలు. అతని తిరుగులేని శక్తి ఈ రజత పతకంతో మరింత ప్రకాశించి దేశం గర్వించేలా చేసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971831) आगंतुक पटल : 118
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam