ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో కాంస్య పతక విజేత అజీత్ సింగ్కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 25 OCT 2023 9:19PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్‌ త్రో ఎఫ్‌-46’లో కాంస్య పతకం సాధించిన అజీత్‌ సింగ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘జావెలిన్‌ త్రో ఎఫ్‌-46’లో కాంస్యం సాధించడం ద్వారా అజీత్‌ సింగ్‌ తిరుగులేని ప్రతిభను ప్రదర్శించాడు. ఈ విజయం అతని కృషి, అంకితభావాల ఫలితం.

భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971761) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Malayalam