ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో కాంస్య పతక విజేత అజీత్ సింగ్కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
25 OCT 2023 9:19PM by PIB Hyderabad
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో కాంస్య పతకం సాధించిన అజీత్ సింగ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో కాంస్యం సాధించడం ద్వారా అజీత్ సింగ్ తిరుగులేని ప్రతిభను ప్రదర్శించాడు. ఈ విజయం అతని కృషి, అంకితభావాల ఫలితం.
భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971761)
आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam