ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పారాగేమ్స్ లో పురుషుల పది మీటర్ ల ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్యాన్ని గెలుచుకొన్నందుకుశూటర్ శ్రీ మనీష్ నర్ వాల్ కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
24 OCT 2023 7:04PM by PIB Hyderabad
ఏశియాన్ పారా గేమ్స్ లో పి1- మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శూటర్ శ్రీ మనీష్ నర్ వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.
శ్రీ నర్ వాల్ ను ఆయన యొక్క అసాధారణమైన కార్యసాధన కు గాను శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పోస్ట్ చేశారు:
‘‘పి1- మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ మనీష్ నర్ వాల్ కు ఇవే హృదయపూర్వకమైన అభినందన లు. ఈ చెప్పుకోదగ్గినటువంటి కార్యసాధన ఆయన యొక్క శ్రేష్ఠమైన నైపుణ్యాన్ని మరియు దృఢ సంకల్పాన్ని చాటిచెబుతోంది.’’
(Release ID: 1970897)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam