ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసిసి పురుషులక్రికెట్ ప్రపంచ కప్ 2023 లో మొదటి రెండు మ్యాచ్ లలో గెలిచినందుకు భారతీయ క్రికెట్జట్టు కు అభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
11 OCT 2023 10:12PM by PIB Hyderabad
ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో మొదటి రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా పైన మరియు అఫ్ గానిస్తాన్ పైన గెలిచినందుకు గాను భారతీయ క్రికెట్ జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా తో జరిగిన తొలి మ్యాచ్ లో స్మరణీయమైనటువంటి గెలుపు ను సాధించిన అనంతరం, అఫ్ గానిస్తాన్ మీద ప్రభావవంతమైన విజయాన్ని నమోదు చేయడం ద్వారా మన క్రికెట్ జట్టు తన శ్రేష్ఠమైనటువంటి ఆటతీరు ను కొనసాగిస్తూ ఉన్నది. జట్టు సభ్యుల కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1967069)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam