ప్రధాన మంత్రి కార్యాలయం
పద్మ శ్రీ పురస్కార గ్రహీత, సంస్కృత పండితుడు మరియు నడియాద్ లోని బ్రహ్మర్షి సంస్కృతమహావిద్యాలయ స్థాపకుడైన శ్రీ దయాభాయి శాస్త్రి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి
Posted On:
10 OCT 2023 6:43PM by PIB Hyderabad
పద్మ శ్రీ పురస్కార గ్రహీత, సంస్కృత భాష లో పండితుడు మరియు నడియాద్ లోని బ్రహ్మర్షి సంస్కృత మహావిద్యాలయ స్థాపకుడైన శ్రీ దయాభాయి శాస్త్రి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢమైన దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :
“નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજીના અવસાનના સમાચાર દુઃખદ છે. તેઓએ આજીવન સંસ્કૃત ભાષાનો વ્યાપ અને શિક્ષણ વધે તે માટે કાર્ય કર્યું.
ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ...!”
(Release ID: 1966643)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam