ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తొమ్మిది సంవత్సరాలను పూర్తి చేసుకొన్న ప్రధాన మంత్రి యొక్క ‘మనసులో మాట’ కార్యక్రమం

Posted On: 03 OCT 2023 3:30PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి నెలా ఆకాశవాణి లో నిర్వహిస్తూ వస్తున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఈ రోజు న తొమ్మిది సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో, ఆ కార్యక్రమం లో ప్రస్తావన కు వచ్చిన కొన్ని ఇతివృత్తాల ను మరియు అవి సమాజం పై ప్రసరించినటువంటి ప్రముఖం గా ప్రకటించిన ఒక అధ్యయనాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.


భారతీయ స్టేట్ బ్యాంకు మరియు ఐఐఎమ్ బెంగళూరు లు చేపట్టిన ఒక పరిశోధన కార్యం అయినటువంటి ఈ అధ్యయనం ప్రధాన మంత్రి యొక్క ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం తాలూకు 105 భాగాలు ప్రసరించిన ప్రభావాన్ని విశ్లేషించింది.



ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదూ చేస్తూ, అందులో -


‘‘ఈ రోజు న #MannKiBaat తొమ్మిది సంవత్సరాల ను పూర్తి చేసుకొన్నటువంటి నేపథ్యం లో, @TheOfficialSBI (భారతీయ స్టేట్ బ్యాంక్) మరియు @iimb_official (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగళూరు) లు నిర్వహించిన ఒక ఆసక్తిదాయకం అయిన అధ్యయనం.. ఈ అధ్యయనం మన్ కీ బాత్ లోని కొన్ని ఇతివృత్తాల ను మరియు అవి సమాజం పై చూపిన ప్రభావాన్ని ప్రముఖం గా చాటింది. అనేక జీవన యాత్రల ను మరియు సామూహిక ప్రయాసల ను ఈ మాధ్యం ద్వారా మనం ఎలాగ వేడుక గా జరుపుకొన్నామో అనేదే ఆశ్చర్యాన్ని కలగజేసేది గా ఉంది.
nm-4.com/hqauwf ’’ అని పేర్కొన్నారు.

***

DS/RT

 

 



(Release ID: 1963710) Visitor Counter : 142